Home » train accident
స్కాట్లాండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్కాట్లాండ్లోని హైలాండ్స్లోని ఏవీమోర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు....
సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
మధురై రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం....
పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజాద్పూర్-నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్ప్రెస్లోని ఎనిమిది కోచ్లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు
ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల ఈపురుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.
బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరవక ముందే ఆస్ట్రియన్ దేశంలోని రైలులో మంటలు అంటుకున్నాయి. ఆస్ట్రియన్ దేశంలో ప్రయాణికుల రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల రైలు సొరంగమార్గంలో వెళుతుండగా దెబ్బతిన్న కేబుల్ నుంచి మంటలు అంటుకున్నాయి.
జార్ఖండ్ రాష్ట్రంలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.భోజుడిహ్ రైల్వే స్టేషన్ సమీపంలోని సంతల్దిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు డ్రైవరు అప్రమత్తంగా వ్యవహరించి సడెన్ బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పిం�
ఏదైనా రైలు ప్రమాదం జరిగినపుడు ప్రయాణికులు చనిపోయినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగవికలురు అయినా.. చికిత్స కోసమైనా భారతీయ రైల్వే శాఖ రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.