Home » train accident
గతంలోనూ కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణనష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎపీకి రావాల్సిన ప్రయాణికులు 48 మంది ఉన్నారని..రైలు ఎక్కిన వారిలో 48 మందిలో 32 మంది పురుషలు, 16మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసార�
ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.
Odisha trains accident: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 230కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మొదట బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డ�
అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. శివలింగపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు కాలు జారి పడిపోయాడు. రైలుకి, ప్లాట్ ఫామ్ కి మధ్యలో ఇరుక్కున్నాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే స్పందించాడు. పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రయాణికుడిని రక్షించాడు.