train bogies

    కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి రైలు బోగీల్లో ఏసీ ఇకపై 25 డిగ్రీలే..కర్టెన్ల తొలగించారు

    March 17, 2020 / 01:37 AM IST

    కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య  పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.

    రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

    April 30, 2019 / 07:27 AM IST

    గత కొంతకాలంగా రైళ్లలో దోపిడీలు పెరిగిపోయాయి. వీటికి చెక్  పెట్టేందుకు రైల్వే శాఖ బోగీల్లో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించుకుంది. బోగీల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్న రైల్వేశాఖ తాజాగా కొత్తగా తయారుచే�

10TV Telugu News