Home » train coach
మధురై నగరంలోని రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్కు సమీపంలో ఆగి ఉన్న ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు సమాచారం....
కాలేజీకి ఇంట్లో నుంచి వెళ్లిన 19ఏళ్ల యువతి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఎక్కిన ట్రైన్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ట్రైన్ కోచ్ లో మృత దేహాన్ని, డైరీలో రాసిన వివరాలను..