-
Home » train collision
train collision
Train Hit 3 Children Killed : పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ఢీకొట్టిన ట్రైన్.. ముగ్గురు దుర్మరణం
November 28, 2022 / 08:25 AM IST
పంజాబ్లోని కిరత్పూర్ సాహిబ్లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయ�
దొంగల్ని తరుముతుండగా ఢీకొన్న రైలు : చెన్నైలో అనంతపురం యువకులు మృతి
November 27, 2019 / 04:49 AM IST
అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చెన్నైలో మృతి చెందారు. విధులల్లో భాగంగా ప్రాణాలకు తెగించి దొంగల్ని పట్టుకునేందుకు యత్నించిన ఇద్దరు యువకులు చెన్నైలో మరణించిన అత్యంత విషాకరమైన ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇ�