Home » train
దిండోషి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్లో అదే పనిగా గేమ్స్ ఆడుతున్నాడు. తల్లి మందలించి, బాలుడి నుంచి మొబైల్ ఫోన్ తీసుకుంది.
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది.
రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయాల్లో రైలు ఆగటానికి చైన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఆ చైన్ లాగి రైలు ఆపుతూ ఉంటారు.
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో దాదర్-పుదుచ్చేరీ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న సీఎస్ఎమ్టీ-గదగ్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని సెంట్రల్
మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు.
తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది.
కదులుతున్న రైలులోంచి ఎక్కవద్దు, దిగవద్దు అని రైల్వే శాఖ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయాణికులు ఎక్కతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. గుజరాత్ లోని సూరత్ లో ఒక ప్రయాణికుడ
ప్రతిరోజూ రైలు ఎక్కుతూ ఎన్నో వేల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రమాదాలు మానవుడి తప్పిదం వల్ల జరుగుతున్నాయి.
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నారు.
తన సొంత ఆటో అనుకున్నాడోఏమోగానీ ట్రైన్ డ్రైవర్ రైలు ఆపేసి వెళ్లి పెరుగు ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడు. దీంతో ప్రయాణీకులు మండిపడ్డారు.