Home » Trains
రెండు పార్శిల్ వ్యాన్లు సహా మూడు బోగీలు పూర్తిగా దహనమయ్యాయి. 77 బోగీల అద్దాలు, ఎనిమిది లోకోమోటివ్ అద్దాలు పగిలిపోయాయి. 20 ద్విచక్ర వాహనాలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇవన్నీ కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.
మీరు ఏదైనా రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా? రిజర్వేషన్ చేయించుకున్నారా? అయితే కచ్చితంగా ఓసారి చెక్ చేసుకోండి.
ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిలిపివేసిన దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలను ధశల
ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో ప్రయాణం చేయొచ్చు. 8 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, మరో 8 రాత్రులు సంబంధిత రైల్ కోచ్ల్లో బస చేయొచ్చు. రైల్వే రెస్టారెంట్ల న
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి.
డీజిల్ రైళ్ళకు హైడ్రోజన్ ను ఉపయోగించి వాటిని నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో తొలుత పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్ లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్
ఇండియన్ రైల్వేలో మరో కేటగిరీ తీసుకొచ్చే యోచనలో ఉంది మేనేజ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఎకానమీ క్లాస్ ఏసీ 3టైర్ కోచెస్ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. కోచ్ లు ఏర్పాటు అయినంత త్వరలోనే సంబంధిత రైళ్లకు కేటాయిస్తారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధి తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో అధికారులు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. మరికొన్నింటి గమ్యాలు కుదించారు.
దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రైల్వే శాఖ రైలు సర్వీసులను పునరుధ్దరిస్తోంది. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపధ్యంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.