Home » Trains
ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఢీ
వందేభారత్ ఎక్స్ప్రెస్.. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) ఫిబ్రవరి 19, 20న దాదాపు 75 నిమిషాలు ఆలస్యంగా వస్తుంది.
రద్దీగా ఉండే రైలులో రెస్ట్రూమ్(బాత్రూమ్)కి వెళ్లడం అంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయం అన్న సంగతి చాలా మందికి అనుభవమే.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో 134 విమానాలు, పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.....
నాన్-ఏసీ కోచ్లతో బెర్త్ల కొరత ఉందన్న నివేదికలను తోసిపుచ్చిన వైష్ణవ్, గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్ల సంఖ్యను దాదాపు మూడు రెట్లు పెంచినట్లు చెప్పారు.
దేశంలో ఒక రోజు వ్యవధిలోనే రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరుగా రెండు రైళ్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు....
భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి.
మొదటి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే తెలుగు రాష్ట్రాలకు మరో రైలును అందించబోతుంది కేంద్రం. ఈ సారి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంట�
సికింద్రాబాద్, ఉందానగర్, మేడ్చల్, బొల్లారం స్టేషన్ల మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందానగర్ – సికింద్రాబాద్ ప్రత్యేక ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్ – ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్�
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపి�