Home » transaction charges
ఆగస్టు 1 నుంచి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం నిబంధనలలో కొన్ని మార్పులను రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవలే ప్రకటించింది. ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15 నుంచి రూ.17కు పెంచనుంది.
అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ... జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను రిఫండ్ చేశామని వెల్లడ
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.