-
Home » transferred
transferred
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం..
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తం బదిలీ.. కారణమేమిటంటే?
హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Ashok Khemka: బదిలీ రికార్డుల ఐఏఎస్ మరో సారి బదిలీ.. ఇది 56వ సారి
ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్య శాఖలో విలీనం చేశారు. దీంతో ఈయనకు పని లేకుండా పోయిందని, తన స్థాయి అధికారికి వారినికి కనీసం 40 గంటల పనైనా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ కారణంగానే ఆయన తాజా బదిలీ జరిగినట్లు త�
IPS Officers Transfer : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఉత్తుర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తుర్వులు జారీ చేసింది.
Massive Transfer Of Officers : తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు..17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓలు
తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓ అధికారులు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్, పంచాయితీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్గా (డీసీఎఫ్) ప్రదీప్ కుమార్, షెట్టి ఫారె�
Supreme Court Disha Case : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు
సుప్రీంకోర్టు ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం (మే 20,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక కాపీని ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకు ఇవ్వాలని సిర్పుర్కర్ కమిషన్ న్యాయవాదికి ఆదేశించ
Pattabhi Arrest Incident : పట్టాభి అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించని పోలీసు అధికారులపై వేటు
టీడీపీ నేత పట్టాభి రామ్ అరెస్ట్ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించని పోలీసు అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేశారు.
IAS Transfer : తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల నియామకం, ఎస్ఈసీ ఆదేశాలు
Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమ�
కేబీసీ ఇద్దరిని కలిపింది : ఒకే గూటికి భార్యాభర్తలు
Amitabh Bachchan’s appeal on KBC 12 : బిగ్ బీ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా మూడేళ్లుగా దూరంగా ఉంటున్న భార్యభర్తలు ఒకే గూటికి చేరారు. కేబీసీ (KBC) 12వ సీజన్లో వివేక్ పార్మర్ అనే కానిస్టేబుల్ హాట్ సీట్ వరకు వచ్చాడు. అమితాబ్త�