Home » Travancore Devaswom Board
రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17 నుంచి తెరుచుకుంది. ఈ ఏడాది మండల - మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.
అనేక దేవాలయాల్లో ఆరెస్సెస్ శాఖలు జరుగుతున్నాయి. కవాతులు చేస్తున్నారు. అందుకే మేము ఈ ఆదేశాలను జారీ చేశాము. దేవాలయాలు ఉన్నది భక్తుల కోసం. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకూడదు. బోర్డు వైఖరి ఇదే. మేము ఏ దేవాలయంలోనూ ఎటువంటి దర్యాప్తును నిర్వహించలేద
కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయ�
కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని నిన్న తెరిచారు.