Home » travellers
చైనా పర్యటనకు వచ్చే విదేశీయులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసింది. వచ్చే జనవరి 8 నుంచి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు కూడా ఎత్తివేసింది.
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
విదేశాల నుంచి వచ్చే వారికి ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి కాదని కొత్త గైడ్లైన్స్ సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సెల్ఫ్ మానిటరింగ్ ను 14రోజుల వరకూ రికమెండ్ చేస్తున్నారు
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వడివడిగా అడుగులు వేస్తున్నారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.
భారత్ దెబ్బకి రూల్స్ మార్చిన బ్రిటన్..!
ఢిల్లీ నుంచి మీరు లండన్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే.... మీ జేబులకు చిల్లులు పడినట్టే. లండన్ ఫ్లైట్ ఛార్జీలు వీపు విమానం మోత మోగిస్తున్నాయి. ఇండియా, లండన్ల మధ్య ఫ్లైట్ ఛార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదటిసారిగా ల�
కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు సైతం మూసివేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈ-పాస్ తప్పనిసరి చేశారు పోలీసు�
మీరు తెలుగు రాష్ట్రాల వాసులా ? ఢిల్లీ వెళుతున్నారా..అయితే అక్కడ క్వారంటైన్లో ఉండాల్సిందే.
విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వారికి చైనా ఓ కండీషన్ పెట్టింది. ఆ కండీషన్ పాటిస్తేనే వీసాలు ఇస్తామని, తమ దేశంలోకి అనుమతిస్తాని అంటోంది. లేదంటే నో ఎంట్రీ అంటోంది. ఇంతకీ ఆ కండీషన్ ఏంటంటే.. ఆ దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలట. భారత్ సహా 20
ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్ ‘చక్’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షా�