రొమ్ము క్యాన్సర్ ఉన్న వారి కుటుంబాల్లో మహిళలను పెళ్లి చేసుకునేందుకు వెనుకంజ వేస్తుంటారు. అయితే అది ఏమాత్రం అంటువ్యాధి కాదని గుర్తించాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు రాకపోవచ్చు.
10 కాదు 20 కాదు.. ఏకంగా 50 ఎకరాల భూమి అమ్మేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారు. ఎంతో ఖరీదైన వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం పోయి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాము కాటు వేసింది. పన్వేల్లోని ఫామ్హౌస్లో శనివారం రాత్రి సల్మాన్ఖాన్ను పాము కాటేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఇటీవల దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రపంచాన్ని భయపెడుతున్నకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై పనిచేసే ఔషధాన్ని కనుకొంది బ్రిటన్..ఈ మెడిసిన్ 79 శాతంప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్, పేషెంట్ ఇద్దరూ మృతి చెందారు. పేషెంట్ కు చికిత్స చేస్తుండగా గుండె పోటుతో డాక్టరు మృతి చెందాడు. పేషెంట్ కూడా మరణించారు.
రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా తీపి పదార్థాలు తినకున్నా కొందరికి తరచూ పాచి పేరుకుంటుంది. విటమిన్ డి తక్కువవారిలో కీళ్ళ నొప్పులతో పాటు, పళ్లు పుచ్చిపోతాయి.
కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్సకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనేవున్నాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఔషధాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ నీలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్వామి అనే వ్యక్తి నీలోఫర్ ఆసుపత్రిలోని 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నవారు రోజుకు రెండు స్పూన్ల దానిమ్మ ఆకుల రసాన్ని తీసుకోవటం వల్ల ఆసమస్యలు తొలిగిపోతాయి.