Home » Treatment
ప్రస్తుతం వైద్యం కాస్ట్లీగా మారింది. జ్వరం, జలుబు అని వెళ్లినా ప్రైవేట్ డాక్టర్లు వందలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద జబ్బులకు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. మందులు, టెస్టులు, ట్రీట్ మెంట్ పేరుతో పీల్చి పిప్ప
దేశవ్యాప్తంగా చెలరేగుతున్న కొవిడ్-19పై పోరాడదామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేస్తున్న ప్రచారంతో పాటు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. ఇండియా మాజీ క్రికెటర్
మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొన్నాయి.
కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన�
ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్నిరోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలితీసుకుంది. కరో
మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?
ఇవర్మెక్టిన్ అనే ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చాలావరకు కరోనా దరి చేరకుండా చూసుకోవచ్చా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా మహమ్మారికి ముగింపు పలకడానికి ఇది దోహదపడుతుందని చెబుతున్నారు. ఇవర్మెక్టిన్ అనేది నోటి ద్వారా త
MLA Wife: కరోనా కారణంగా డబ్బు ఉన్నవాళ్లు.. లేనివాళ్లు అనే తేడా లేకుండా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావితమైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి కాగా.. ఈ రాష్ట్రంలో ఆరోగ్యసేవలు ప్రభుత్వం అదుపులో కూడా లేవు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రోగుల�
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదో వార్డులో ఒకే బెడ్ పై ముగ్గురు కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.