Home » Treatment
Treatment of covid Patients in five star hotels : మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ముఖ్యంగా జనారణ్యం అయిన ముంబైలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కూడా ప్రతాపం తీవ్రస్థాయిలో ఉంది. దీంతో హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ షేషెంట్లతో నిండిపోయాయి. బెడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది.
తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ..
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు.
డబ్బు పెద్ద మొత్తంలో ఉండడంతో ఓ దొంగకు గుండెపోటుకు వచ్చింది. దీంతో చోరీ చేసిన డబ్బులో నుంచి వైద్య చికిత్సకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
parents sold daughter for money: ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతారు. పిల్లల సంతోషం కోసం ఏమైనా చేస్తారు. తాము తిన్నా తినకున్నా.. పిల్లలకు కడుపు నిండా తిండిపెడతారు. అదీ అమ్మానాన్న ప్రేమంట�
Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస�
Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస
Gurugram man rams truck inside hospital : ఎవరైనా తమకు సంబంధించిన వ్యక్తులకు న్యాయం జరగకపోతే..నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారనే సంగతి వింటుంటాం. కానీ..ఓ వ్యక్తి ఆసుపత్రి వారితో గొడవపడి..ఓ ట్రక్కుతో వీరంగం సృష్టించాడు. వెనకకు..ముందుకు తిప్పుతూ..బీభత్సం చేశాడు. వాహనాలను ఢీ క�
ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోవిడ్ -19 చికిత్సకు సంబంధించి వైద్య ఖర్చులను తిరిగి చెల్లించాలని నిర్ణయించింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. 2020 సెప్టెంబర్ 2 నుంచి ఈ నిర్
cm jagan inquire eluru strange disease : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. నిన్న రాత్రి నుంచి పడమర వీధి, దక్షిణపు వీధి, కొబ్బరితోట, గన్ బజార్, శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. కూర్చున్న వారు క�