Home » Treatment
కరోనా సెకండ్ వేవ్ తో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దేశానికి లైఫ్ లైన్ గా నిలుస్తున్న ఇండియన్ రైల్వేస్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటంలో తనదైన పాత్ర పోషించింది. కరోనా సంక్షోభంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు కరోనా పేషెంట�
కొవిడ్-19తో పోరాడే క్రమంలో పలువురు ఆపన్న హస్తం అందిస్తుంటే.. మరి కొందరు ప్రాణాలకు తెగించి కష్టపడుతుంటే...
మధ్యస్థాయి లేదా అసలు లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? ఏ మందులు అవసరం లేదు? ఇంట్లో వాళ్లకి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది.
కోవిడ్కి కొత్త మందు... దీనిపైనే ప్రపంచ దేశాల ఆశలు
కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది.
మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి పరిస�
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.