Treatment

    వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లు, 355 కొత్త భవనాలు

    November 25, 2020 / 08:10 AM IST

    YSR Urban Clinics : ఏపీలో వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లకు సర్కార్ అనుమతులు ఇచ్చింది. క్లినిక్‌ల కోసం 355 కొత్త భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ

    పేదల చెంతకే ఉచిత వైద్యం, బ‌స్తీ ద‌వాఖానాలు ప్రారంభించిన మంత్రి ఈటల

    November 12, 2020 / 03:01 PM IST

    eatala rajender BasthiDawakhana: ప్రజ‌ల‌కు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచ‌డ‌మే ప్రభుత్వ ల‌క్ష్యమ‌న్నారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని దత్తాత్రేయ నగర్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన‌ బ‌స్తీ ద‌వాఖానాను స్థానిక ఎమ్మెల్యే వ�

    telangana Corona : 24 గంటల్లో 2,239 కేసులు, కొలుకున్నది 2,281 మంది

    September 26, 2020 / 10:27 AM IST

    Corona : తెలంగాణలో కరోనా కేసులు కంట్రోల్ కావడం లేదు. కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,239 కేసులు నమోదయ్యాయని, 2,281 మంది ఒక్కరోజే కోలుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య �

    తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..జిల్లాల వారీగా కేసుల వివరాలు

    September 21, 2020 / 11:01 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 1,302 కేసులు నమోదయ్యాయని, 2,230 మంది ఒక్కరోజే కోలుకున్నారన

    మహిళపై బాబా అత్యాచారం, పిల్లలు కలుగాలని తీసుకెళ్లిన అత్తింటి వారు

    September 11, 2020 / 07:36 AM IST

    సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది. సంవత్సరం గడ�

    ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్.. హైకోర్టు కీలక ఆదేశాలు

    August 13, 2020 / 03:11 PM IST

    కరోనా ట్రీట్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికనే ప్రైవేట్ ఆస్పత్రులు �

    కరోనా ట్రీట్ మెంట్ కు లక్షలు వసూలు.. ప్రైవేట్ ఆస్పత్రులపై వెయ్యికి పైగా ఫిర్యాదులు

    August 8, 2020 / 06:23 PM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారితో హడలెత్తుంటే ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి. కరోనా పేరుతో రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి. ఏ రోగమొచ్చినా కరోనా పేరు చెప్పి ట్రీమ్ మెంట్ కోసం వేల నుంచి లక్షలు వసూలు చేస్తున�

    చైనాలో మరో వైరస్..ఎంత మంది చనిపోయారో తెలుసా ?

    August 6, 2020 / 12:58 PM IST

    కరోనా వైరస్ ప్రధాన కేంద్రంగా ఉన్న…చైనా మరోసారి వణికిపోతోంది. మరో వింత వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెలుగులోకి రాగానే..మరోసారి..ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్స్ బున్యా..అనే వైరస్ వ్యాపస్తోందని కన�

    రూ.35 లకే కరోనా మందు విడుదల చేసిన సన్ ఫార్మా

    August 6, 2020 / 08:02 AM IST

    దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు నేపధ్యంలో సామాన్యుడికి చౌకైన కరోనా మందును అందిస్తోంది సన్ ఫార్మా. ఫావిపివరవిర్ డ్రగ్ ఫ్లూగార్డ్ (200 మి.గ్రా)ను మార్కెట్ లో విడుదల చేసినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ప్రకట

    ప్రైవేటు ఆసుపత్రులపై టి.సర్కార్ కొరడా : విరించి ఆసుపత్రిపై చర్యలు

    August 5, 2020 / 11:34 AM IST

    తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తోన్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే డెక్కన్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు అనుమతులు రద్దు చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు విరించి ఆస్పత్రికీ షాక్‌ ఇచ్చింది.

10TV Telugu News