Home » Treatment
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్�
కరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వ�
భారత్కు చెందిన సావరిన్ ఫార్మా(Sovereign) మొదటి బ్యాచ్ జనరిక్ వర్షన్ రెమ్ డెసివిర్ ను డ్రగ్ మేకర్ సిప్లాకు పంపింది. ప్రస్తుతం ప్రతి నెల 50వేల నుంచి 95వేల వయల్స్ వరకు సరఫరా చేయగలమని సావరిన్ ఫార్మా ఈ-మెయిల్ ద్వారా సిప్లాకు తెలిపింది. అయితే సిప్లాకు పంప�
సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో హస్పటల్ లో చేరిన యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. 15 రోజుల చికిత్సకు రూ.12 లక్షలు బిల్లు వేసింది ఆస్పత్రి యాజమాన్యం. అంతడబ్బు చెల్లించలేమని చెప్పటంతో చివరకి శవం ఇచ్చి పంపించారు. యాదగిరి గుట్టకు �
కరోనాకు మరో మందు వచ్చేసింది. దాని పేరు ఎరిత్రో పోయ్ టిన్ (Erythropoietin). ఎపో(Epg) అని పిలుస్తారు. కరోనా చికిత్సలో డోపింగ్ ఏంజెట్ ఎపో మెడిసిన్ బాగా పని చేస్తోందని జర్మనీలోని Max Planck Institute of Experimental Medicine in Göttingen పరిశోధకులు చెప్పారు. SARS-CoV-2 వైరస్ మెదడుపై దాడి చేసినప్పుడు రో
కరోనా బాధితులకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి? ఏయే మెడిసిన్ వాడాలి? ఏ ఆసుపత్రిలో చికిత్స అందించాలి? ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలి? బాధితులను ఏ
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది.
కొవిడ్ –19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దక్షిణ కొరియా నుంచి టెస్టింగ్ కిట్లు తెప్పించడంతో పాటు జిల్లాల వారీగా తీసుకునే చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో తాజాగా నమోదై�
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద