Home » Treatment
కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. తొలిదశలోనే కరోనా వైరస్ ను గుర్తిస్తే..చికిత్స ఖరీదైనది క
కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర�
వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయన బాగానే ఉన్నారా ? ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం అని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. 12 రోజులుగా ఆయన ఆరోగ్య సమాచారం తెలియడం లేదని, కరోనాకు సంబంధించిన చికిత్స విషయం త�
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో 20 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో పవర్ కట్ అయింది. దీంతో వెంటిలేటర్ పై ఉన్న కరోనా బాధితులు ఆందోళన చెందారు. కరెంట్ పోయిన సమయంలో జనరేటర్ పని చేయలేదని గాంధీ వైద్యుల
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం (జులై 16, 2020) నుంచి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేయడానికి అధికార
తీవ్రమైన శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్న COVID-19 రోగులకు చికిత్స చేయడానికి “పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం” కోసం చర్మ వ్యాధి సోరియాసిస్ను నయం చేయడానికి ఉపయోగించే మెడిసిన్ ఇటోలిజుమాబ్ను ఇచ్చేందుకు ఆమోదించింది భారత డ్రగ్ రెగ్యులేటర�