Home » Treatment
మంగళవారం(ఫిబ్రవరి 18,2020) కర్నూలులో మూడో దశ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీలో కేన్సర్ కైనా
పేదవారికి రోగం వస్తే చచ్చిపోవాల్సిందేనా? పేదవారికి పుట్టిన పిల్లలు రోగం వస్తే ఆ రోగాన్ని నయం చేసే స్థోమత లేకపోయే వారిని చేజేతులా చంపుకోవాల్సిందేనా?చేతిలో చిల్లిగవ్వ లేక బిడ్డను బతికించుకునే స్తోమత లేని ఓ తండ్రి తన కన్నబిడ్డనే చేతులారా చం�
కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గా�
చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది.
వైద్య చికిత్స అందించే విధంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు క్లీన్ వార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. చివరి నిమిషంలో ఛాతీ ఆస్ప�
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లాలో గిరిజన యువకుడిని 15 కిలో మీటర్లు డోలిలో మోసుకెళ్తూ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కరోనా వైరస్ బారిన పడ్డ తొలి భారత జాతి మహిళ ప్రీతి మహేశ్వరి. ప్రాణాలతో పోరాడుతూ దానికి ఖర్చు అయ్యే కోటి రూపాయల ఆర్థిక సాయం కావాలని కోరుతోంది. చైనాలో ఉన్న ఆమె సోదరుడు మనీశ్ తపా ఒక అమెజాన్ ఉద్యోగి మాత్రమే. ఆర్థిక సాయం కావాలని బీజింగ్ లో ఉన్న భారత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబుతో ఆయన బాధపడుతున్నారు.
మద్యం తాగటానికి ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలని..అది చాలా అవసరమనీ మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరాల్లోని ప్రజలకు మద్యం తాగేందుకు స్వేచ్ఛనివ్వాలని మంత్రి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో మనిషికి స్వేచ్ఛ ఉందని..�
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో లక్నో నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ�