Home » Tree falls
మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని ఓ ఆలయంలో ఘోర ప్రమాదం జరిగింది. దేవాలయంపై చెట్టు కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
థానె పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంపై చెట్టు కూలడంతో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన గత శుక్రవారం రాత్రి జరిగింది.
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు సెక్రటేరియట్లోని చెట్టు కూలి విధుల్లో ఉన్న ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది.