Home » Trending video
టీవల అడవుల్లోని చిరుతపులులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది....
ఈ వీడియో రైలు డ్రైవర్ వ్యూవ్ నుంచి భయకరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్తో ఈ వీడియో మరింత వైరల్గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పుర్ జిల్లా దేఢ్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వాళ్ల మమ్మీపై ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గుంతలతో నిండిన రోడ్డుపై కేరళకు చెందిన ఓ వధువు తన వివాహ ఫోటోషూట్ను చిత్రీకరించింది. షూట్ వీడియో రోజువారీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేసింది. వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిం�
అమ్మ.. ఆ పదం వింటేనే మనస్సంతా సంతోషంతో ఉప్పొంగి పోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తల్లి ప్రేమను పొందేందుకు తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రేమ మనుష్సుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా పిల్ల గుర్రం తన తల్లికోసం పరుగులు పెట్�
చిరుత పులి దాడిచేసేందుకు గురిపెట్టిందంటే అవతల ఎలాంటి జంతువైనా లొంగిపోవాల్సిందే.. అది నేలపైనే అనుకుంటే పొరపాటే.. నీళ్లలోఉన్న మొసళ్లను సైతం తన పంజాతో వేటాడి ఒడ్డుకు లాక్కొచ్చేయగలదు.
మన ఇళ్లలో ఎక్కువగా కుక్క, పిల్లి పిల్లలను పెంచుకుంటుంటాం. ఒక్కో ఇంట్లో రెండు కుక్క, రెండు పిల్లి పిల్లలు ఉంటాయి. అలాంటి ఇంట్లో రోజూ వాటి మధ్య యుద్ధాలే జరుగుతుంటాయి.
యూపీలోని కొత్వాలీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇద్దరు పోలీసులు నాగిని నృత్యం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారింది.
జీడిపప్పు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు.
మలేషియాలోని కుచింగ్ నగరంలో శనివారం అర్ధరాత్రి వేళ ఆకాశంలో కనిపించిన వింతకాంతులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.