Home » trial run
రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచుతూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
తిరునెల్వేలి-చెన్నై,కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24వతేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ స్టేషన్ల మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ను దక్షి�
హైదరాబాద్లో వాహనలదారులకు కొత్తగా మరో కష్టం వచ్చి పడింది. అదే ‘యూ టర్న్’తిప్పలు. ట్రాఫిక్ పోలీసుల ట్రయల్ రన్ తో వాహనదారుల కష్టాలు తప్పటంలేదు.
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�
నిన్న 120/130/150 కేఎంపీహెచ్ వేగంతో పాటు 180 కేఎంపీహెచ్ తో ట్రయల్ రన్ నిర్వహించామని అధికారులు చెప్పారు. ఆ సమయంలోనే రైలు 180 కేఎంపీహెచ్ వేగాన్ని దాటి సమర్థంగా నడిచిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ట్వీట్ చేశారు.
టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో విశాఖ-అరకు మధ్య మరో అద్దాల రైలును తీసుకొస్తుంది రైల్వే బోర్డు. విస్టాడోమ్(అద్దాల) కోచ్ ఒకటి మాత్రమే ఈ మార్గంలో పర్యాటకులకు అందుబాటులో ఉంది
AP Doorstep Delivery Of Quality Rice : ఇంటికే రేషన్ బియ్యం తీసుకొచ్చి, నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామన్నారు మంత్రి కన్నబాబు. సరఫరా చేసే విధానం ఖరారు చేశామన్నారు. 2021, జనవరి 01 తేదీ నుంచి ఇంటికే రేషన్ బియ్యం అమలు చేస్తామన్నారు. 2020, నవంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ అధ్యక్ష�
yv-subbareddy:తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు.. స్థానికులను శ్రీవారి దర్శన�
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై నేటి(03 ఫిబ్రవరి 2020) నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అ