tribute

    ధోనీ పరిగెత్తించిన విషయాన్ని గుర్తు చేసుకున్న కోహ్లీ

    September 12, 2019 / 09:07 AM IST

    వరల్డ్ టీ20 మ్యాచ్‌లో కోహ్లీని దారుణంగా పరుగెత్తించాడట. ఎంతలా అంటే ఫిట్‌నెస్ టెస్టులో పాసవడానికి ఎంత పరిగెత్తాలో అలా అని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కామెంట్‌తో పోస్టు చేశాడు. ‘ఓ గేమ్ నేనెప్పటికీ మర్చిపోలేను. అదొక ప�

    వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి

    September 2, 2019 / 02:29 AM IST

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా  నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ

    పంజాబ్ తొలి మహిళా రచయిత్రి అమృతా ప్రీతంకు గూగుల్ డూడుల్ నివాళి

    August 31, 2019 / 04:12 AM IST

    అమృతా ప్రీతం.పంజాబ్ తొలి ప్రముఖ మహిళా రచయిత్రి.పంజాబీ సాహిత్యంలో మహిళా గళాన్ని వినిపించిన మొదటి మహిళ. ఆమె రచనలకు జాతీయ..అంతర్జాతీయ అవార్డులు వరించాయి. పద్మశ్రీ.. పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి.  స్త్రీవాద ఉద్యమం చురుకుగా పనిచేసిస అమృత�

    జైట్లీకి నివాళిగా…నల్లని బ్యాండ్లు ధరించిన టీమిండియా

    August 24, 2019 / 03:13 PM IST

    మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ఆడుతున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,ఢిల్లీ క్�

    జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

    August 24, 2019 / 02:22 PM IST

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను మన్మోహన్,సోనియా,రాహుల్ ఓదార్చారు.  అరుణ్

    జైట్లీ భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు

    August 24, 2019 / 11:33 AM IST

    అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ మధ్యాహ్నాం కన్నుమూసిన మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం�

    సేవలు మరువలేం :వింజమూరి అనసూయాదేవి మృతికి బాబు సంతాపం

    March 24, 2019 / 06:16 AM IST

    అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ సంగీత గాయని, వింజమూరి అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ..దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవచేశారని

    అమర జవాన్ భార్య శపథం : నేను సైన్యంలో చేరుతున్నాను..

    February 25, 2019 / 09:47 AM IST

    దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు మనుగడ కష్టంగా ఉంటుంది. అమర జవాన్ల భార్యలకు తమ పిల్లలను పోషించడం భారంగా ఉంటుంది.

    దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

    February 17, 2019 / 10:53 AM IST

    పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�

    అమర జవాన్ కూతురి భావోద్వేగం : నీ త్యాగానికి నా సెల్యూట్ డాడీ

    February 16, 2019 / 04:49 AM IST

    పుల్వామా ఉగ్ర‌దాడిలో అమ‌రులైన సీఆర్పీఎఫ్  జ‌వాన్ల పార్థీవ‌దేహాలు వారి వారి స్వ‌స్థలాల‌కు చేరుకొన్నాయి. అమ‌రుడైన CRPF జ‌వాన్ రోహిత‌ష్ లంబా బౌతికకాయానికి రాజ‌స్థాన్ రాష్ట్రంలోని స్వ‌స్థ‌ల‌మైన గోవింద్ పురాకి చేరుకుంది. మ‌రో సీఆర్పీఎఫ

10TV Telugu News