tribute

    భారతమాత సాహస పుత్రుడు లాలా లజపతిరాయ్: ప్రధాని మోడీ

    January 28, 2020 / 06:56 AM IST

    ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత లాలా లజపత్ రాయ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లాలా లజపత్ రాయ్ దేశానికి చేసిన సేవలు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.భరతమాత సాహస పు�

    స్వామి వివేకానందకు ప్రధాని మోడీ నివాళి

    January 12, 2020 / 05:07 AM IST

    వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హౌరాకు వెళ్లిన ప్రధాని.. అక్కడ బేళూర్ మఠాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా

    ముంబై ఉగ్ర దాడులకు 11 ఏళ్లు : నివాళులర్పించిన ఫడ్నవీస్, కోశ్యారీ

    November 26, 2019 / 03:58 AM IST

    2008 లో ముంబై ఉగ్రదాడిలో మరణించిన మృతులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నివాళులర్పించారు. ముంబై మెరైన్ డ్రైవ్ లోని పోలీసు స్మారకస్ధూపం వద్ద మంగళవారం ఉదయం వారు పుష్పగుఛ్చం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్�

    నెహ్రూకు నాయకుల ఘన నివాళులు

    November 14, 2019 / 04:16 AM IST

    దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్‌ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయక

    భారతీయులను ఎవరూ విడదీయలేరు : ప్రధాని మోడీ

    October 31, 2019 / 05:53 AM IST

    భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.

    ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు అమరులు

    October 21, 2019 / 10:59 AM IST

    శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోదన్నారు. అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు సీఎం కేసీఆర్ నివ�

    లాల్ బహదూర్ శాస్త్రి జయంతి…నివాళులర్పించిన ప్రధాని

    October 2, 2019 / 04:17 AM IST

    నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా విజయ్ ఘాట్ లో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కూడా మోడీ వెంట కలిసి వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి నివాళ�

    నవసమాజ నిర్మాణం గాంధీ మార్గంతోనే సాధ్యం : మోడీ  

    October 2, 2019 / 03:50 AM IST

    దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ పూజ్య బాపూజీ 150వ జయంతి వేడుకలు అంగర వైభోగంగా జరుగుతున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..గాంధీజీ చూపిన మార్గంలోనే నవ సమాజం నిర్మాణం సా�

    వైరల్ అవుతున్న ఎంపీల డ్యాన్స్ వీడియో

    September 20, 2019 / 09:49 AM IST

    దసరా సెలబ్రేషన్స్ కి వెస్ట్ బెంగాల్ రెడీ అయ్యింది. కోల్ కతాలో దసరా సంబరాలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా తృణముల్ మహిళా ఎంపీలు చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుర�

    నరసరావుపేట బంద్ : కోడెలకు అభిమానుల నివాళులు

    September 18, 2019 / 04:50 AM IST

    ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల మృతికి సంతాపంగా నరసరావుపేటలో స్థానికులు స్వచ్చంద బంద్ పాటిస్తున్నారు. స్థానికంగా ఉన్న పాఠశాలలు, దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేశారు. మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్‌ను స్వచ్చందంగా వ్యాపారులు మూసివేశారు. కోడె�

10TV Telugu News