తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ
గాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంత్యుత్సవాలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా
జపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్-జపాన్ స్నేహ బంధం �
మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.
దివంగత భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కు పత్ర కళాకారుడు రావి ఆకుతో నివాళి అర్పించాడు.
మ్యాచ్ ఫలితం అటుంచితే టీమిండియా ఈ గేమ్కు ముందు ప్రత్యేకమైన ఫీట్ చేసి మనసులు గెలుచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా ఆడింది.
రీనగర్లోని ఇఖ్బాల్ పార్క్ వద్ద అతని షాప్లోనే ఉన్న సమయంలో చాలా క్లోజ్ రేంజ్ లో షూట్ చేసి చంపేశారు. తండ్రి ఒక యుద్ధ వీరుడిలా బతికాడని, అలాగే ప్రాణాలు విడిచాడని నవ్వుతూ ఉంటా.
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
Cake Statue: తమిళనాడులోని రామనాథపురంలో బేకరీ ఫుట్బాల్ లెజెండ్ డిగో మారడోనాకు వినూత్నమైన నివాళి సమర్పించింది. 60ఏళ్ల వయస్సున్న మారడోనా నవంబర్ 25న బ్యూనోస్ ఎయిర్స్ లోని తన ఇంట్లో హార్ట్ అటాక్ తో చనిపోయారు. అతనికి తమిళనాడు బేకరీ డిస్ ప్లేలో ఓ టేబుల్ పై
Chennai : Dharampal gulati tribute to using mdh spices masala : మసాలా కింగ్గా పేరొందిన MDH గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. 98 ఏళ్ల ధర్మపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 3,2020) కన్నుమూసాయి. ఆయన మరణంతో అభిమానులు నివాళుల�