-
Home » tribute
tribute
భారతీయ సినిమాకు ఆమె స్వరం ప్రాణనాడి.. ఆశా భోంస్లేకి చిరు, ఎన్టీఆర్ నివాళులు
April 12, 2026 / 05:09 PM ISTలెజెండరీ సింగర్, పద్మవిభూషణ్ ఆశా భోంస్లే (Asha Bhosle)(92) ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.
కోట శ్రీనివాసరావు మృతిపట్ల చంద్రబాబు, రేవంత్, కేసీఆర్, జగన్ సహా రాజకీయ ప్రముఖుల సంతాపం..
July 13, 2025 / 09:49 AM ISTకోట శ్రీనివాసరావు మృతికి సినీ ప్రముఖులతోపాటు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి ఒక్కసారిగా ఏడ్చేసిన కేసీఆర్
June 8, 2025 / 01:36 PM ISTబీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
వారితో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
June 30, 2024 / 02:24 PM ISTధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరవలేనివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం : వెంకయ్య నాయుడు
June 29, 2024 / 02:55 PM ISTమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు డి.శ్రీనివాస్ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
రామోజీరావుకు ప్రముఖుల నివాళి
June 8, 2024 / 05:05 PM ISTరామోజీరావుకు ప్రముఖుల నివాళి
తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ
December 30, 2022 / 05:39 PM ISTతల్లి పాడె మోసిన ప్రధాని మోదీ
#GandhiJayanti: రాజ్ఘాట్ వద్ద మహాత్మగాంధీకి నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము
October 2, 2022 / 06:02 PM ISTగాంధీజీ 153వ జయంత్యుత్సవాలు, శాస్త్రీజీ 118వ జయంత్యుత్సవాలు ఆదివారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతోపాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్…
Video: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
September 27, 2022 / 02:56 PM ISTజపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు.…
Godse-Apte Memorial Day : గాంధీజీ వర్ధంతి రోజున..గాడ్సేకి హిందూ మహాసభ నివాళులు..!
January 31, 2022 / 11:24 AM ISTమహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.