Home » tribute
మ్యాచ్ ఫలితం అటుంచితే టీమిండియా ఈ గేమ్కు ముందు ప్రత్యేకమైన ఫీట్ చేసి మనసులు గెలుచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా ఆడింది.
రీనగర్లోని ఇఖ్బాల్ పార్క్ వద్ద అతని షాప్లోనే ఉన్న సమయంలో చాలా క్లోజ్ రేంజ్ లో షూట్ చేసి చంపేశారు. తండ్రి ఒక యుద్ధ వీరుడిలా బతికాడని, అలాగే ప్రాణాలు విడిచాడని నవ్వుతూ ఉంటా.
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
Cake Statue: తమిళనాడులోని రామనాథపురంలో బేకరీ ఫుట్బాల్ లెజెండ్ డిగో మారడోనాకు వినూత్నమైన నివాళి సమర్పించింది. 60ఏళ్ల వయస్సున్న మారడోనా నవంబర్ 25న బ్యూనోస్ ఎయిర్స్ లోని తన ఇంట్లో హార్ట్ అటాక్ తో చనిపోయారు. అతనికి తమిళనాడు బేకరీ డిస్ ప్లేలో ఓ టేబుల్ పై
Chennai : Dharampal gulati tribute to using mdh spices masala : మసాలా కింగ్గా పేరొందిన MDH గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. 98 ఏళ్ల ధర్మపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 3,2020) కన్నుమూసాయి. ఆయన మరణంతో అభిమానులు నివాళుల�
TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మనస
Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు. వ�
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటు�
ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు (జూలై 8,2020). ఈ సందర్భంగా ఆయనను సీఎం జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అని అన్నారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుక�
గత ఏడాది ఫిబ్రవరి-14న కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన ఉగ్రవాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సీఆర్పీఎఫ్ జవాన్లు ఘన నివాళులర్�