tribute

    T20 World Cup 2021: మోకాళ్లపై కూర్చొని నివాళి అర్పించిన టీమిండియా

    October 25, 2021 / 09:32 AM IST

    మ్యాచ్ ఫలితం అటుంచితే టీమిండియా ఈ గేమ్‌కు ముందు ప్రత్యేకమైన ఫీట్ చేసి మనసులు గెలుచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా ఆడింది.

    Wont Cry: నా తండ్రి మరణం పట్ల కన్నీరు కార్చను… గన్‌మెన్‌లకు గౌరవమిచ్చినట్లే

    October 7, 2021 / 07:26 AM IST

    రీనగర్‌లోని ఇఖ్బాల్ పార్క్ వద్ద అతని షాప్‌లోనే ఉన్న సమయంలో చాలా క్లోజ్ రేంజ్ లో షూట్ చేసి చంపేశారు. తండ్రి ఒక యుద్ధ వీరుడిలా బతికాడని, అలాగే ప్రాణాలు విడిచాడని నవ్వుతూ ఉంటా.

    Sonu on SpiceJet : అరుదైన గౌరవం, విమానం మీద సోనూ సూద్ బొమ్మ

    March 20, 2021 / 03:32 PM IST

    నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. 

    తమిళనాడు బేకరీలో మారడోనాకు నివాళిగా 6 అడుగుల కేక్ విగ్రహం

    December 29, 2020 / 08:35 AM IST

    Cake Statue: తమిళనాడులోని రామనాథపురంలో బేకరీ ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాకు వినూత్నమైన నివాళి సమర్పించింది. 60ఏళ్ల వయస్సున్న మారడోనా నవంబర్ 25న బ్యూనోస్ ఎయిర్స్ లోని తన ఇంట్లో హార్ట్ అటాక్ తో చనిపోయారు. అతనికి తమిళనాడు బేకరీ డిస్ ప్లేలో ఓ టేబుల్ పై

    మసాలా కింగ్‌ ధర్మపాల్ గులాటీకి MDH మసాలాలతో నివాళి

    December 4, 2020 / 01:04 PM IST

    Chennai : Dharampal gulati tribute to using mdh spices masala : మసాలా కింగ్‌గా పేరొందిన MDH గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. 98 ఏళ్ల ధర్మపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 3,2020) కన్నుమూసాయి. ఆయన మరణంతో అభిమానులు నివాళుల�

    టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య..పాడె మోసిన మంత్రి హరీష్ రావు

    November 11, 2020 / 09:26 PM IST

    TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్‌ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోవడంతో మనస

    Sushant Singh Rajput’s మైనపు విగ్రహం

    September 18, 2020 / 01:06 PM IST

    Sushant Singh Rajput’s wax statue : దివంగత బాలీవుడ్ యంగ్ హీరో..నటుడు సుశాంత్ సింగ్ మైనపు విగ్రహం తయారైంది. వెస్ట్ బెంగాల్ లోని అసాంసోల్ కు చెందిన కళాకారుడు సుకాంతో రాయ్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. తన మ్యూజియంలో సెలబ్రెటీల మైనపు విగ్రహాల జాబితాలో పెట్టాడు. వ�

    వైఎస్ఆర్‌కు, కుటుంబసభ్యుల ఘన నివాళి

    July 8, 2020 / 12:05 PM IST

    దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటు�

    మరణం లేని మహానేత వైఎస్ఆర్, తండ్రిని స్మరించుకున్న సీఎం జగన్

    July 8, 2020 / 09:21 AM IST

    ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు (జూలై 8,2020). ఈ సందర్భంగా ఆయనను సీఎం జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అని అన్నారు. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుక�

    అమరజవాన్లకు ఘన నివాళి…స్మారక స్థూపం వద్ద సైనికుల ఇంటి నుంచి సేకరించిన మట్టి

    February 14, 2020 / 03:51 PM IST

    గ‌త ఏడాది ఫిబ్రవరి-14న కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జ‌రిపిన ఉగ్ర‌వాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సీఆర్పీఎఫ్ జవాన్లు ఘన నివాళులర్�

10TV Telugu News