Home » Trinamool MP Mahua Moitra
ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు....