Home » Tripura CM
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 13.55లక్షల మంది మహిళలతో సహా మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 20 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ
త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న త్రిపురలో బీజేపీ-టీఎంసీ పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ లీడర్,బెంగాలీ నటి సాయోని ఘోష్ను త్రిపుర పోలీసులు ఆదివారం
త్రిపుర రాష్ట్రంలో డెల్టా ప్లస్ కేసులు అధికంగా వెలుగు చూడడం అందర్నీ కలవరపెడుతోంది. 151 శాంపిల్స్ ను జీనోమ్ స్వీకెన్సింగ్ కు పంపగా..138 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలాయని రాష్ట్ర ఆరోగ్య నిఘా అధికారి డా.దీప్ కుమార్ దెబ్బర్మా వెల్లడించారు.
భారత్లో తిరుగులేని పార్టీగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. దేశానికే పరిమితం కాకుండా.. విదేశాల్లోనూ పాగా వేయనుందా? శ్రీలంక, నేపాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.. ఈ వి�
జాట్లు, పంజాబీలు బలవంతులే కానీ…మెదడు ఎక్కువగా పనిచేయదంటూ..త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాల మండిపడ్డారు. స�
భారతదేశాన్ని ఇప్పట్లో కరోనా భూతం వీడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే..ఎక్కడికక్కడ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భయానక పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..ఏ మాత్రం ఫలిత