Home » trs party
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగుతోంది. పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్లీనరీకి 3వేల మందికిపైగా ప్రతినిధులు హాజరయ్య�
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేడు(బుధవారం) పార్టీ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేసింది.
ఎన్నికల వ్యవహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మీడియా వ్యవహారాల ఇంచార్జి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రకటించారు.
రేపే.. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణపైనే విషం చిమ్ముతున్నారని, ప్రజల ఓట్లతో గెలుపొంది కేంద్రం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం ..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సినంత దాన్యం లేదు, అసలు ధాన్యం నింపేందుకు గోనెసంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని కిషన్ రెడ్డి అన్నారు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండలో రూ. 232 కోట్ల వ్యయంతో...
యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, రైతులకు చెమటొడ్చి కష్టపడమే కాదు.. సమయం వచ్చినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టించడం ..
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్క రైతు పండించిన పంటలో న్యాయమైన వాటా అందుతుందని మేము బలంగా విశ్వసిస్తున్నామని కవిత అన్నారు