Home » TRS
గత నెలలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేసి�
మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వాహించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి…మాజీ మంత్రి ఈటల �
ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు నాంపల్లి స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా డబ్బులు పంచారని ఆమెపై గతంలో కేసు నమోదైంది.
కేటీఆర్.. మాస్కి మాస్.. క్లాస్కి క్లాస్
హుజూరాబాద్లో రసవత్తరంగా రాజకీయం
కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు
Motkupalli Narasimhulu : సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడారు.. గతేడాది టీడీపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నర్సింహులు.. శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహుర్తం కూడా దాదాపుగా ఫిక్స్ చేసుకున్న కౌశిక్ రెడ్డి, బుధవారం(21 జులై 2021) మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షం
తనను హత్యచేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈటల వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు.