Home » TRS
warangal Graduate MLC elections: వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో వివిధ పార్టీలు వరంగల్ కేంద్రంగా పావులు కదిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్
harish rao: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేటలో మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డా
bjp focus on telangana: దక్షిణ భారతదేశంలో పాగా పాగా వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. అందుకు రాజకీయంగా పార్టీ బలపడడానికి అవకాశాలున్న తెలంగాణను ఎంచుకున్నారు ఆ పార్టీ పెద్దలు. దీర్ఘకాలిక ప్రణాళికలతో పక్కా వ్యూహం అమలు చేస్తూ వెళ్తున్నారు కమలనాథులు. తెలంగాణలో బలపడ
azharuddin vijaya shanti: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జిగా మణిక్కమ్ ఠాగూర్ నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్లో పర్యటించారు. గాంధీభవన్లో నేతలతో విడివిడిగా రెండు రోజుల పాటు చర్చించారు. పార్టీ కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఠ
Former TRS MP Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పాటుపడిన ప్రతిఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నేతల సమిష్టి కృషి ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతోనే విజయం సాధించామన్నా�
nizamabad mlc : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత..ఇక ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగుపెట్టనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె గెలుపొందారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు అధికారులు. 14వ తేదీన ఎమ్మెల్సీగా ప�
Nizamabad MLC By poll : మరికొన్ని గంటల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకానుంది. రెండు గంటల్లో ఫలితం వెలువడనుంది. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండు రౌండ�
TRS party office in Delhi : త్వరలోనే ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కానుంది. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు భూమి కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. త్వరలో శంకుస్థాపన చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. వీ
dubbaka bypolls: ఎన్నికల వేళ దుబ్బాకలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, మనోహర్ రావులు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించా�
nizamabad local body mlc bypoll : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతిని�