Home » TRS
హైదరాబాద్లో కుట్రలకు బీజేపీ ప్లాన్ చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఇష్యూను పెద్దది చేస్తూ.. హైదరాబాద్లో తీవ్ర ఆందోళనకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆయన అన్నారు. లాఠీచ�
Dubbaka bye-elections : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై విమర్శనాస్త్రాలను సంధించారు మంత్రి హరీశ్ రావు. అభివృద్ధి పనులు చేపడుతున్న టీఆర్ఎస్ను నమ్ముదామా? అబద్దాల పునాదుల మీద ప్రచారం చేసే బీజేపీని నమ్ముదామా? ఆలోచించు కోవాలని సూచించారు. సొంత మనుషులు
bjp ghmc elections: హైదరాబాద్లో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్లు చాప కింద నీరులా తమ పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో రెండు పార్టీలు డీ అంటే ఢీ అన్న విషయం తెలిసిందే. మరోపక్క తెలంగాణలో టీఆర్�
dubbaka byelections: దుబ్బాకలో వార్ వన్సైడేనా.. గ్రౌండ్ క్లియర్గా ఉందా.. టీఅర్ఎస్ గెలుపు ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్షాలు అనవసరంగా యాగీ చేస్తున్నాయి కానీ.. టీఆర్ఎస్ విజయం ఆల్ రెడీ ఖాయమైందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది పింక్ టీమ్. �
bjp raghunandan rao: దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు విస్తృతంగ ప్రచారం చేస్తున్నాయి. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా లచ్చపేటల
bandi sanjay warns: బ్బాక ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాసులాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
mlc kavitha : ఇటీవల జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం(అక్టోబర్ 29,2020) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు శాసనమండలి చైర్మన్ చాంబర్ లో కవిత ఎమ్మెల్�
ktr fires on bjp: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నా
Vijayashanti to join bjp: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మహిళానేత విజయశాంతి.. బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ తీరుపై మండిపడుతూ.. విజయశాంతి ప్రకటన చేసిన కాసేపటికే.. ఈ ఊహాగానాలు �
anjan rao house : సిద్ధిపేటలో రాజకీయ దుమారం రేపుతున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. సిద్దిపేటలో సురభి అంజన్రావు ఇంట్లో నిన్న(అక్టోబర్ 26,2020) చేసిన సోదాల దృశ్యాలను పోలీసులు విడుదల �