TRS

    టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య..పాడె మోసిన మంత్రి హరీష్ రావు

    November 11, 2020 / 09:26 PM IST

    TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్‌ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోవడంతో మనస

    దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక పార్టీ నేత మృతి

    November 11, 2020 / 04:00 PM IST

    TRS leader died : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్లశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో డైరెక్టర్ పులి సత్యనారా�

    దుబ్బాక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి : బీజేపీని అడ్డుకునే వ్యూహాలపై టీఆర్ఎస్ దృష్టి

    November 10, 2020 / 09:27 PM IST

    GHMC elections : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ ఎంసీపై ఎలా ఉంటుందన్నదానిపై టీఆర్ఎస్ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. దుబ్బ�

    దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నా : మంత్రి హరీష్ రావు

    November 10, 2020 / 07:28 PM IST

    minister harishrao respond : దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చ

    టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారు : కిషన్ రెడ్డి

    November 10, 2020 / 06:58 PM IST

    kishanredddy fires trs : టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ వ్యవహరించిన తీరుకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. దుబ్బాకలో అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని చెప్పారు. పాలకులు,

    దుబ్బాకలో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టిన కారును పోలిన గుర్తు

    November 10, 2020 / 05:14 PM IST

    roti maker symbol : దుబ్బాక ఉప ఎన్నిక హోరాహోరీ పోరులో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పై 1,470 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలుపొందింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. 22 రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉప ఎన్నిక ఫలితాల్లో 23�

    మేం ఆశించిన ఫలితం రాలేదు: కేటీఆర్

    November 10, 2020 / 04:08 PM IST

    KTR: దుబ్బాక ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ.. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. ఏడాది క్రిందట సూర్యాపేట హుజూర్ నగర్ ఉపఎన్నికలో బ్రహ్మాండమైన విజయం నమోదైంద�

    రాములమ్మతో లాభమూ లేదు, నష్టమూ లేదు.. పోతే పోనీ.. లైట్ తీసుకున్న కాంగ్రెస్‌

    November 10, 2020 / 11:45 AM IST

    congress vijayashanti: తెలుగు సినీ చ‌రిత్రపై చెర‌గ‌ని ముద్ర వేసి, లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు విజయశాంతి. ఆ తర్వాత రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. విజయాలూ సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 22 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, స్థిరంగా ఒక పార్టీలో ఆమె ఉం�

    దుబ్బాకను గెలిచిన బీజేపీ: Round 2 Round update

    November 10, 2020 / 07:22 AM IST

    [svt-event title=బీజేపీదే గెలుపు date=”10/11/2020,3:49PM” class=”svt-cd-green” ] 22రౌండ్లు వరకూ హోరాహోరీగా సాగిన ఉపఎన్నిక ఫలితాల్లో 23వ రౌండ్ లో 412 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు గెలుపు ఖాయం అయింది. మొత్తంగా బీజేపీకి 1470ఓట్ల మెజారిటీ దక్కింది. గేమ�

    కాంగ్రెస్‌కు దుబ్బాక దడ… ఓటమి కన్నా ఎక్కువగా భయపెడుతున్న బీజేపీ

    November 9, 2020 / 03:37 PM IST

    congress dubbaka tension: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దుబ్బాక‌ ఉప ఎన్నిక‌కు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఎన్నిక‌కు అన్ని ప్రధాన పార్టీలు గ‌ట్టిగా చెమ‌టోడ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంతగా త‌న శ‌క్తియుక్తుల‌న్నీ ప్ర�

10TV Telugu News