Home » TRS
GHMC ELECTION 2020: TRS Second List : గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వేడి నెలకొంది. పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. 105 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ 2020, నవంబర్ 19వ తేదీ గురువారం సాయంత్రం రెండో జాబితాను విడుదల చేసింది. 20 మందితో ఈ జాబితాను ప్రకటించ�
Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని
GHMC ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం TRS పార్టీదే అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు పడుతుంటే.. మన జీఎస్టీ ఇవ్వకపోయినా �
bandi sanjay ghmc: జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ వేడిని పెంచాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు సై అంటే స�
old woman die: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 3 గంటలుగా మీ సేవ కేంద్రం దగ్గర లైన్ లో నిలబడిన వృద్ధురాలు కుప్పకూలింది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయింది. హైదరాబాద్ లో వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ�
CM KCR Focus on GHMC Elections : తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించారా? బల్దియాలో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు పొలిటికల్ స్ట్రాటజీ రెడీ చేస్తున్నారా? దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నార�
hyderabad mee seva centres: హైదరాబాద్ వరద భాదితులకు ప్రభుత్వం అందిస్తున్న.. 10వేల రూపాయల కోసం మహిళలు మీసేవా కేంద్రాలకు క్యూ కట్టారు. సాయం అదని బాధితులు మీసేవా వివరాలు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో.. మలక్పేట్లోని మీసేవా కేంద్రాల ముందు ప్రభుత్వ స�
cash for vote case: ఓటుకు నోటు కేసు విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కేసు విచారణకు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఏసీబీ కోర్టులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. కౌం
Dubbaka Champion MLA Raghunandan : దుబ్బాక.. ఇటీవలే ఉపఎన్నిక జరిగిన నియోజకవర్గం.. తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ ఆఫ్ ది ఇయర్గా మారిపోయింది. అధికార టీఆర్ఎస్ నియోజకవర్గాన్ని.. బీజేపీ ఈ ఉపఎన్నికలో కైవసం చేసుకుంది. చివరి రౌండ్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. బీజేపీ అభ
Congress and TRS Clashes : నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఇరువురు కొట్టుకున్నారు. ఆర్డ