Home » TRS
dubbaka byelection schedule: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 16 నా�
minister ktr on ghmc elections: నవంబర్ రెండో వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలన్న మంత్రి… గ్రేటర్లో అభివృద్ధికి 60వేల �
Telangana bjp chief bandi sanjay: బండి సంజయ్ అంటే.. ఏడాది క్రితం వరకు ఓ సాధారణ బీజేపీ కార్యకర్త. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్. కానీ, ఏడాది తిరిగే సరికి పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. కరీ�
minister ktr.. సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల న
dubbaka bypoll.. దుబ్బాక ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కానుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జనభర్జనలు పడుతున్నాయి. టీఆర్ఎస్ తర�
Kodandaram..తెలంగాణ రాజకీయ పేజీలో కోదండరామ్కు ఎంతొ కొంత స్పేస్ ఉంటుంది. ఉద్యమ సమయంలో జేఏసీకి చైర్మన్గా అందరినీ సమన్వయం చేస్తూ వచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలానికి సొంతంగా రాజకీయ పార్టీ ప్రారంభించారు. ప్రొఫెసర్ నౌకరీ నుంచి రిటైర్ కావ�
controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న వ్యవసాయ బిల్లు అన్నదాతల నోట్లో మట్టికొట్టేలా ఉందని విమర్శించారు సీఎం కేసీఆర్. కార్పొరేట్ రాబందువులు దేశమంతా విస్తరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. రాజ్యసభలో అగ్రి బిల్లును వ్యతిరేకిస్తామ�
తెలంగాణ కాంగ్రెస్కు స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కానీ, చాలా కాలంగా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు. సినీ నటిగానే కాకుండా రాజకీయాల్లో సైతం తన ముద్ర వేసిన విజయశాంతి… మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని వీడి
తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల కోలాహలం మొదలైంది. ఖాళీ అయిన రెండు పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు గవర్నర్ కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ మొదలైంది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న నాయిన�