Home » TRS
మాది అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మిగిలిన పార్టీల మాదిరిగా మా పార్టీ ఉండదంటూ కమలం నాయకులు చెబుతుంటారు. రానురాను బీజేపీలో ఆ క్రమశిక్షణ లోపించిందని నాయకులు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని ఎప్పటి నుం�
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మందా జగన్నాథానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యతతో మహబూబ్నగర్ జిల్లా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. అధిష్టానాల మెప్పు పొందుతూ లోక్సభ సభ్యుడిగా నాలుగుసార్లు దక్కించుకొని విజయం సాధించారు. కాంగ్ర�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలలలోపు ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించా�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆరు నెలలలోపు ఇక్కడ బై ఎలక్షన్ నిర్వహించాల్స�
కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణలో యూత్ ఐకాన్ లీడర్. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తనదైన శైలిలో పరిపాలన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. తన వారసుడిగా కేటీఆర్ను సీఎంగా చేస్తార
అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అలాంటి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారానికి రెండుసార్లు దూరమైంది. పదేపదే… తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్నా ప్రజలు టీఆర్ఎస్కి రెండు సార్లు పట్టం కట్టారు. ఎం
తుల ఉమా.. కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఆశపడింది. అది నెరవేరకపోవడంతో కనీసం నామినేట్ పదవైనా దక్కుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలతో శాసన సభకు పోటీకి దూరంగా ఉండ
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతకు మంచి స్పందన వస్తుంది. సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వారి స్నేహితులను ఈ ఛాలెంజ్లోపాల్గొనాలంటూ నామినేట్ �
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర�
ముఖ్యమంత్రి కేసిఆర్ సోమవారం గవర్నర్తో భేటీ సందర్భంగా శాసనమండలి స్థానాల భర్తీకి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చిందన్న ప్రచారం మొదలైంది. దీంతో గులాబీ నేతల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. గత కొన్ని రోజులుగా నామినేటెడ్ పదవుల కాలాన్నీ రెన్�