Home » TRS
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని మరో అధికారపా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా ఉంటాయి. ఈసారి మాత్రం అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ఇటు పార్టీ అధిష్టానానికి, అటు కేడర్కు తలనొప�
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ అయితే అధికార ట
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆర్థిక సంస్కరణలకు కారకులైన పీవీని దేశం గుర్తించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక చర్చ �
ఓ వైపు దూకుడుగా సాగుతున్న అధికార పార్టీ తీరు.. మరోవైపు వరుస వైఫల్యాలతో చేజారిన సొంత పార్టీ క్యాడర్.. ఇలాంటి సమయంలో కేడర్కు అందుబాటులో ఉంటూ.. వెన్నుదన్నుగా నిలవాల్సిన నేతలు మాత్రం రాజధానిలో మకాం పెట్టారు. ఇదీ ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా
తెలంగాణ టీడీపీలో జవసత్వాలు నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ కేంద్రంగానే ఇరు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ గడ్డు పరిస్�
గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో �
రాజకీయాల్లో అలకలు, అసంతృప్తులు చాలా కామన్. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య అసంతృప్తి పెరుగుతున్నట్టుగా కనిపిస్తో�
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అంటే ఒక్కప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. తెలుగుదేశం పార్టీకి దీటైన జవాబిచ్చి జిల్లాలో ఎదురులేని నాయకులుగా ఎదిగిన హేమాహేమి నాయకులు ఉండేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సైతం ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో ఉన