Home » TRS
సినిమాల పరంగా తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్. రాజకీయాల్లోనూ రాణించి, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈ మధ్య జనం ఆయనను మరిచిపోయినట్లే ఉన్నారు. అటు వెండి తెరపై ఇటు ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు. తెరపై కనిపించి ఆబాలగ�
ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీ మారుతున్నారని కొందరు… మా పార్టీలోకి ఎవరు రావడం లేదని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. అసలు ప్రేం సాగర్రావు టీఆర్ఎస్లోకి
అందివచ్చిన అవకాశాలను కాలితో తన్నేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అధికార పార్టీని టార్గెట్ చేసి సెక్షన్ 8 బుల్లెట్ తో కాలుద్దామని అనుకుంటే, గన్ పట్టుకోవడం చేతకాక తనను తానే షూట్ చేసుకున్నట్టుగా ఉంది వాళ్ల వ్యవహారం. సచివాలయం కూల్చివేతకు,
ఆయన రెండుసార్లు ఎమ్మెల్యే. అది కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. రెండోసారి పార్టీలోనే వ్యతిరేకత ఉన్నప్పటికీ పార్టీ వేవ్ లో నెగ్గుకొచ్చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా ఎమ్మెల్యే రేంజ్ ఉన్నవారే. వాళ్లందరికి ఎమ్మెల్యే తీరు నచ్చడ
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చిత్రవిచిత్రంగా తయారవుతోంది. వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతూ వచ్చిన పార్టీకి మధ్యలో లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాస్తా సానుకూల ఫలితాలు వచ్చినా.. పార్టీలో మాత్రం పూర్తి స్థాయి జోష్ కనిపించడం లేదు. రాష్ట్�
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా రావడంతో రాష్ట్రంలో కలకలం మొదలైంది. హైదరాబాద్ ను చుట్టుముడుతున్న కరోనా నుంచి నగరవాసులను కాపాడేందుకు మరోసారి లాక్ డౌన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హోం మంత్రితో పాటు కీలక నాయకులందరూ ఒక్క�
కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న చాలా మంది నేతలకు ఆయనే రాజకీయ గురువు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో మూడు
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు అందుకున్నారు. అప్పటినుంచి ఆయన మాంచి ఊపు మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కొత్త బాస్గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో తన బలాన్ని పెంచ�
తెలంగాణలో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగిసింది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిల ఎన్నిక ఏకగీవ్రం అయింది.