Home » TRS
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైరయ్యారు. రేవంత్ సోదరులు భూకబ్జాలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు.
రాజ్యసభ ఎన్నికలు టీఆర్ఎస్లో ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో పేరు తెరపైకి రావడంతో అటు రాజ్యసభ సీటును ఆశిస్తోన్నవారితో పాటు వారి అనుచరుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. తెలంగాణలో రెండు స్థానాలే ఖాళీగా ఉన్నా.. దాదాపు 15 మంది పోటీపడుతున్నారు. ఆ ఇద్దరు అ�
CAAపై టీఆర్ఎస్ ఎమ్మల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చినా మరింకెక్కడి నుంచి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఏం చేయరంటూ హామీ ఇచ్చారు. ముస్లిం గ్రూపుతో సమావేశంలో పాల్గొన్న ఆయన పౌరసత్వ చట్టం(సీఏఏ)పై స్పందించారు. టీఆర్ఎస్ �
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
బడ్జెట్పై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపులపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తెలంగాణ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో
తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, అంధులకు బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప
నాగర్కర్నూల్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంటిపై దాడి జరిగింది. వెల్దండ మండల మాజీ జడ్పీటీసీ సంజీవ్ యాదవ్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. సహకార ఎన్నికల్లో గెలిస్తే వెల్దండ మండల చైర్మన్ పదవి ఇస్తానని మాట �