Home » TRS
రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే
ఉత్కంఠ వీడింది. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యయి. కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.
చాలా మంది రాజకీయ ఉద్దండులను అందించిన జిల్లా అది. ఒకే పార్టీలో ఉన్న ఆ నేతలిద్దరూ ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో పదవులు వెలగబెట్టి.. ఇప్పుడున్న పార్టీలోకి వచ్చిన వారే.