Home » trust board
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.