trust board

    29మందితో టీటీడీ ధర్మకర్తల మండలి రెడీ

    September 13, 2019 / 03:36 AM IST

    టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్  విశ్వభూషణ్  హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.

10TV Telugu News