Home » trust board members
కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దేవస్ధానం పాలక మండలి(Srisailam Trust Board) ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉదయం 5 గంటలకు జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?