Home » TS Congress Leader
జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, నరేంద్ర మోదీ ఓబీసీ ప్రధాని అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు అన్నారు.
కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పది గంటల విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ నిరూపిస్తే సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తానని అన్నా�
రాష్ట్రంలో అవినీతి పరిపాలన పోవాలంటే వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని బహుమతిగా ఇవ్వాలని జూపల్లి కృష్ణారావు కోరారు.
కాంగ్రెస్ పార్టీ సీట్ల గురించి నువ్వు మాట్లాడుతావా? సంజయ్ నీకు బుద్ది ఉందా? ఓ సారి ఆస్పత్రిలో చూపించుకో.. అంటూ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.