Home » TS Congress
Bharat Jodo Yatra Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. శుక్రవారం భారత్ జోడో యాత్ర ఉదయం 6గంటలకు నారాయణపేట జిల్లా మరికల్ నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర �
బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్)ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు ముసలం కొనసాగుతూనే ఉంది. రేవంత్ సారీ చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కు తగ్గలేదు. తనపై పరుష పదజాలంతో మాట్లాడిన అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాతనే తాను ఏదైనా మాట్లాడతానని అన్నారు.
మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికిసైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్ర�
ఏఐసీసీ ఆదేశం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ ను బుజ్జగించటానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నారు ఉత్తమ్. మరి రాజగోపాల్ కూల్ అవుతారా? లేదు తగ్గేదేలేదు అంటారా?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు హ్యాండిచ్చి బీజేపీలో చేరటం ఖరారు అయ్యింది. ఆయన బీజేపీలోకి చేరే క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధం అ
తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరతాను అనే వార్తలు కొనసాగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. అ�
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో ప్రచార నిమిత్తం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ అధిష్టానం ఏర్�
పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కొత్త వ్యూహం
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభకు రాహుల్ హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ ద్వారా ...