Home » TS Congress
చెరకు సుధాకర్పై పీడీయాక్ట్ పెడితే నేనే కోట్లాడానని గుర్తుచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని అన్నారు. మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే అలా చెప్పానని, ఈ విషయంలో అన్యదా భావిం
భూ కబ్జాల నాయకుడు, ఆరాచకాలకు మూలకర్త వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ అని, ఆయన అనుచరులు గంజాయి బానిసలు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే వినయ్ బాస్కర్పై హత్యానేరం కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు. హంగ్ ఖాయమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి రాదన్న ఆయన.. మాకు వేరేమార్గం లేదు, మరొకరితో కలవాల్సిందేనన్నారు. అయి�
Damodar Raja Narasimha: కాంగ్రెస్ ఇప్పుడు దీన పరిస్థితిలో ఉంది .. కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారు
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకరోజు (శుక్రవారం) విశ్రాంతి అనంతరం సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉత్సహాంగా కొనసాగింది. ఉదయం చౌటకూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కంసాన్ పల్లి వరకు కొన
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర గురువారం పటాన్ చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్ ఆలయం నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత క
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో డ్రామాలు ఆడతారు. కేసీఆర్ ఇక్కడ చెప్పేదొకటి.. ఢిల్లీలో చేసేది ఒకటి. మోదీతో కేసీఆర్ కు డైరెక్ట్ కనెక్షన్ ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ బస్టాప్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరువరకు కొనసాగింది. �
భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంద�