Home » TS Created Record In Paddy
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు పనిచేయకున్నా తెలంగాణలో దండిగా వరి సాగు అయిందని, రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.