Home » TS EAMCET 2023
రోజుకు 67 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా, బుధ, గురువారాల్లో జరిగిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగ పరీక్షలు సజావుగా జరిగాయి.
ఎంసెట్ పరీక్ష కోసం తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 10. దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 12-14. ఏప్రిల్ 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్కు సంబంధించిన