TS SSC Results 2021

    TS SSC : పదో తరగతి ప‌రీక్ష ఫ‌లితాలు విడుదల

    May 21, 2021 / 01:28 PM IST

    తెలంగాణలో పదో తరగతి ప‌రీక్ష ఫ‌లితాలు విడుదలయ్యాయి. 2021, మే 21వ తేదీ శుక్రవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ప‌రీక్ష ఫీజును చెల్లించిన 5 లక్షల 21 వేల 073 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి గ్రేడ్లు కేటాయించారు.

10TV Telugu News