Home » TSPSC Paper Leak
పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని నియమించారు.
TSPSC పేపర్ లీక్ కేసులో కోటి రూపాయల లావాదేవీలు
ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను కూడా విక్రయించినట్లు తేలింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్ లపై సిట్ భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38 లక్షల లావాదేవీలు సిట్ గుర్తించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటిపై విచారణ కొనసాగిస్తోంది.
ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం లేకుండా ఇలా జరగడం అసాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ పనితీరు నమ్మశక్యంగా ల�
Bandi Sanjay Kumar: 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. బీజేపీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలి.
Mallu Ravi: Tspsc చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
TSPSC Paper Leak: కేబినెట్ నిర్వహించి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పేపర్ లీకేజ్ డ్రామా ఆడుతున్నాయని మండిపడ్డారు.
ఔట్ సోర్సింగ్ లో ఉన్న వ్యక్తులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఎలా పెట్టుకున్నారని మర్రి శశిధర్ రెడ్డి నిలదీశారు. విద్యార్థుల, ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు.
శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.